మొదటి సినిమా ముకుంద సక్సెస్ తర్వాత కొంత విరామం తీసుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు మరో మూవీ సిద్దం అయ్యారు.గమ్యం,వేదం వంటి చిత్రాలను తెరకెక్కించిన క్రిష్ తో తన రెండవ సినిమా ఉండబోతుంది.ఈరోజు పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాని వై. రాజీవ్ రెడ్డి నిర్మిస్తునారు.రాజీవ్ ఇంతకముందు క్రిష్ దర్సకత్వం వహించిన కృష్ణం వందే జగద్గురుం సినిమాకి కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.సామాజిక అంశాలను తెరకెక్కించే క్రిష్ ఈ సినిమాను అదే రీతిలో రూపొందించనున్నారు.

No comments:
Post a Comment